వరద బాధితులకు కిట్ల పంపిణీ

81பார்த்தது
వరద బాధితులకు కిట్ల పంపిణీ
విజయవాడలో వరద బాధితులకు అధికారులు నిత్యావసర కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు బెడవాడకు భారీగా నిత్యావసర కిట్లు పంపిణీ చేసే వాహనాలు చేరుకున్నాయి. కిట్‌లో 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, కిలో కందిపప్పు, 2 కిలోల ఉల్లి, 2 కిలో బంగాళ దుంపలు ఉంటాయి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ప్రామాణికంగా కిట్లు సరఫరా చేయనున్నారు.

தொடர்புடைய செய்தி