రూ.2.30 కోట్లతో గంగానమ్మ అలంకరణ

67பார்த்தது
రూ.2.30 కోట్లతో గంగానమ్మ అలంకరణ
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మ ప్రత్యేక పూజలు అందుకుంటోంది. అయితే నిర్వాహకులు గంగానమ్మను రూ.2.30 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. నోట్ల కట్టలతో అమ్మవారిని అలంకరించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி