బొల్లపల్లి: గ్రామాల అభివృద్ధే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే

75பார்த்தது
బొల్లపల్లి: గ్రామాల అభివృద్ధే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే
బొల్లపల్లి మండలం రావులాపురంలో సీసీ రోడ్ల నిర్మాణానికి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళవారం శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రావులాపురంలో రూ. 10 లక్షల నిధులతో సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ పనులకు ఆంజనేయులు శంకుస్థాపన చేసి గ్రామాల అభివృద్దే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி