ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి

71பார்த்தது
కొల్లూరు మండలం లంక గ్రామాలలో ఆదివారం కలెక్టర్ వెంకట మురళి పర్యటించారు. వరద వచ్చే పరిస్థితి ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ వెంకట మురళి తెలియచేశారు. ఎవరు కూడా లంక గ్రామాలలో ఉండవద్దని కలెక్టర్ సూచించారు.

தொடர்புடைய செய்தி