నీట మునిగిన పంట పొలాలు పరిశీలించిన ఎమ్మెల్యే

77பார்த்தது
అమృతలూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను మంగళవారం, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పర్యటించి రైతులతో ప్రమాద వివరాలడిగి తెలుసుకున్నారు. పంట నష్టంను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్య పడవద్దు, ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటాం అని తెలిపారు.

தொடர்புடைய செய்தி