ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన: ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్

53பார்த்தது
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన: ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. మంగళవారం మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி