రేపల్లె నియోజకవర్గంలో ఏరులై పారుతున్న మద్యం

69பார்த்தது
రేపల్లె నియోజకవర్గంలో ఏరులై పారుతున్న మద్యం
గత 2 నెలల నుండి రేపల్లె నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు నిర్వహించటం సిగ్గుచేటని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ ఆఫ్ పీపుల్ నేషనల్ కమిషన్ కోఆర్డినేటర్ పిన్ని సాంబశివరావు మండిపడ్డారు. సోమవారం రేపల్లెలో ఆయన మాట్లాడుతూ క్వార్టర్ బాటిల్ పై 20 నుంచి 30 రూపాయలు అదనంగా తీసుకుని బెల్ట్ షాపులు వారికి విక్రయిస్తుండటంతో ప్రతి గ్రామంలోనూ అనేక బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி