పొన్నూరు: రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటో పట్టివేత..

59பார்த்தது
పొన్నూరు: రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటో పట్టివేత..
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు అడ్డ రోడ్డు వద్ద శనివారం తెల్లవారుజామున అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నా ఆటోను పొన్నూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని ఆటోను స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై కిరణ్ బాబు మీడియాకు తెలిపారు.

தொடர்புடைய செய்தி