రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ పట్టివేత..

77பார்த்தது
రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ పట్టివేత..
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఉప్పరపాలెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఓ ఇంటి వద్ద రేషన్ బియ్యాన్ని లారీలో తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు రూరల్ ఎస్సై జి కిరణ్ బాబు సిబ్బందితో వెళ్లి డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని లారీని స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మీడియాకు తెలిపారు.

தொடர்புடைய செய்தி