అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు: సిఐ కోటేశ్వరరావు

84பார்த்தது
అక్రమంగా రేషన్ తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పొన్నూరు రూరల్ సీఐ యాదాల కోటేశ్వరరావు అన్నారు. గురువారం రూరల్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడారు. ఉప్పరపాలెం గ్రామంలో 37 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. రేషన్ బియ్యం లారీని అదుపులోకి తీసుకున్న రూరల్ ఎస్సైకిరణ్ బాబు, సిబ్బందిని అభినందించారు. కేసును జెసి కోర్టుకు పంపిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி