వారిని క్షమించు స్వామి: పొన్నూరు వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ

72பார்த்தது
శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డుపై అసత్య ఆరోపణలు, అధినేత జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేస్తున్న కూటమి శ్రేణులను క్షమించి వారికి పశ్చాతాప విముక్తి చేయాలని పొన్నూరు నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. పార్టీ పిలుపుమేరకు శనివారం పొన్నూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి పూజలు చేశారు. వారి పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

தொடர்புடைய செய்தி