పెదకాకాని: పాలస్తీనాకు మద్దతుగా సిపిఎం పార్టీ నిరసన ర్యాలీ

58பார்த்தது
పెదకాకాని: పాలస్తీనాకు మద్దతుగా సిపిఎం పార్టీ నిరసన ర్యాలీ
పెదకాకాని గ్రామంలో మంగళవారం ఇజ్రాయిల్, అమెరికా యుద్ధo వ్యతిరేకిస్తూ పాలస్తీనాకు సంఘీభావoగా నిరసన ప్రదర్శన జరిగింది. మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ ఇజ్రాయిల్ దాడులకు పాలస్తీనాకు చెందిన 10లక్షల మంది శరణార్థులుగా మారారని, దౌర్జన్యంగా దేశం నుండి వెళ్లగొట్టే దుచ్చర్యాలకు ఇజ్రాయిల్ పాల్పడుతుందన్నారు. ఏడాది కాలంగా ఇజ్రాయిల్ అక్రమంగా దాడులు చేస్తూ వేలాదిమందిని పొట్టన పెట్టుకుందని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி