పార్టీని బలోపేతం చేస్తే 2029 గెలుపు మనదే: అంబటి

51பார்த்தது
గ్రామస్థాయిలో వైయస్సార్ పార్టీని బలోపేతం చేసే దిశగా సమన్వయంతో పనిచేస్తే 2029 ఎన్నికల్లో పార్టీ విజయం తధ్యమని పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ జోష్యం చెప్పారు. శుక్రవారం గుంటూరు వెంకటేశ్వరవిజ్ఞాన మందిరంలో జిల్లా పార్టీ నాయకుల పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని నూతన ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி