కారంచేడు: శిథిలావస్థలో ఆంజనేయ స్వామి ఉపాలయం

53பார்த்தது
కారంచేడు మాధవస్వామి ఆలయంలోని ఆంజనేయ స్వామి ఉపాలయం శిథిలావస్థకు చేరి స్వామి వారి పైన స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయని భక్తులు తెలిపారు. ఆలయానికి వెళ్లాలంటే ఎప్పుడు కూలుతుందో తెలియక భయభ్రాంతులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి రూ. 10 లక్షల ఆదాయం ఉన్న దేవాదాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி