అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్.

56பார்த்தது
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్.
పర్చూరు మండల పరిధిలోని వీరన్నపాలెం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై మాల్యాద్రి సిబ్బందితో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అక్రమ మద్యం విక్రయిస్తున్న ఓ మహిళ వద్ద నుండి 52 మద్యం సీసాలను స్వాధీనపరచుకున్నారు. అనంతరం ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி