ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి: ఎమ్మెల్యే

55பார்த்தது
నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో 2025లో జరిగే కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమినేతలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி