బ్రాహ్మణపల్లిలో రోడ్డు ప్రమాదం

73பார்த்தது
బ్రాహ్మణపల్లిలో రోడ్డు ప్రమాదం
పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బ్రాహ్మణపల్లి హైస్కూల్ సమీపంలోని హైవేపై లారీ ట్రాక్టర్ ఢీకొన్నాయన్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ఇరువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే వారిని వైద్యశాలకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி