గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ బాధ్యతల స్వీకారం

63பார்த்தது
గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ బాధ్యతల స్వీకారం
గురజాల రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా వి మురళీకృష్ణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆర్డీవోగా విధులు నిర్వర్తించిన జీవీ రమణాకాంత్‌రెడ్డి సాధారణ బదిలీల్లో భాగంగా సత్తెనపల్లికి వెళ్లారు. సత్తెనపల్లిలో విధులు నిర్వర్తిస్తున్న వి మురళీకృష్ణ గురజాలకు బదిలీపై వచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవోను పలువురు తహసీల్దార్‌లు, రెవెన్యూ కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி