కృష్ణా నదిలో కొట్టుకుపోయిన బోట్లు

76பார்த்தது
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలం తంగెడ వద్ద వరదలకు కృష్ణా నదిలో మూడు బోట్లు, రెండు తొట్టి పడవలు ఆదివారం సాయంత్రం కోట్టుకుపోయాయి. తమకు జీవనాధారం అయిన పడవలు కొట్టుకు పోవడంతో బాధిత జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎవరైనా తమకు సహాయం చేయాలని, తమ జీవన ఆధారమైన బోట్లు, పడవులను ఒడ్డుకు తీసుకువచ్చేలా చూడాలని జాలర్లు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி