ఈనెల 7న పాలస్తీనాకు సంఘీభావ దినంగా ప్రకటిస్తున్నాం

70பார்த்தது
పాలస్తీనాపై ఇజ్రాయిల్ జరుపుతున్న పాశవిక దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల 7 వామపక్షాలు పాలస్తీనాకు సంఘీభావ దినంగా ప్రకటించాయి. ఈ మేరకు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో శనివారం వామపక్ష పార్టీల నాయకులు రామారావు, అజయ్ కుమార్ మాట్లాడారు. గాజా పట్టణంపై ఇజ్రాయిల్ దాడి ప్రారంభించి 7వ తేదీ నాటికి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావం దినంగా చేపడుతున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி