ప్రైవేట్ ల్యాబ్ లకు పరీక్షలు రాయడంపై ఎంపీ పెమ్మసాని ఫైర్

57பார்த்தது
ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన రోగులకు రక్త పరీక్షలను ప్రైవేటు ల్యాబ్ లకు పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన అన్నారు. పేదలు వైద్యం కోసం వస్తే పరీక్షల పేరుతో వేల రూపాయలను వసూలు చేసే లాబ్ లకు పంపడం సరికాదన్నారు. ఇకపై అలా చేస్తే వారి జీతం నుంచి నగదు కట్ చేస్తామని, వారిపై చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు.

தொடர்புடைய செய்தி