గుంటూరు: ప్రజల కోసం పవనుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాధవి

77பார்த்தது
గుంటూరు: ప్రజల కోసం పవనుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరులోని తన కార్యాలయంలో శుక్రవారం ప్రజల కోసం పవనుడు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. జనసేన నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ పుస్తకం ప్రచురించారని జనసేన నాయకులు పేర్కొన్నారు. ఈ పుస్తకంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జీవితంలో ప్రజల కోసం ఎంత ఎంతగా పాటుపడుతున్నారో పూర్తిగా ప్రచురించామని చెప్పారు.

தொடர்புடைய செய்தி