గుంటూరులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి

68பார்த்தது
గుంటూరు నగరంలో ప్రమాదాలు, నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేశాయి. సోమవారం గుంటూరు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘా నాయకులు భగత్ సింగ్ మాట్లాడుతూ గతంలో కూడా అధికారులకు వినతిపత్రం ఇచ్చామని, ఉన్నతాధికారులు స్పందించి శాఖల సమన్వయంతో దృష్టి సారించాలన్నారు.

தொடர்புடைய செய்தி