గుంటూరు: నేటి నుంచి రూ. 45కే కిలో టమోటా

80பார்த்தது
గుంటూరు: నేటి నుంచి రూ. 45కే కిలో టమోటా
గుంటూరు జిల్లాలోని రైతు బజారులో శుక్రవారం నుంచి కిలో టమోటా రూ. 45కు విక్రయించనున్నట్లు మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకుడు బి. రాజబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం, మదనపల్లి జిల్లాల నుంచి టమాటాలను దిగుమతి చేసుకుని, తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி