దేవదాయ శాఖ కమిషనర్ గా మాధవి బాధ్యతలు

77பார்த்தது
గుంటూరు జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ గా గ్రంధి మాధవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన సహాయ కమిషనర్ అనుపమ ను తెనాలి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో గా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సహాయ కమిషనర్ మాధవి మాట్లాడుతూ ఆలయాల్లో భక్తులకు సౌకర్యాల కల్పనకు, జిల్లాలోని దేవస్థానాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

தொடர்புடைய செய்தி