మహాత్ముల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి: డీఈఓ

69பார்த்தது
గుంటూరు జిల్లా విద్యాశాఖధికారి కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహద్దూర్ శాస్త్రి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. గుంటూరు జిల్లా విద్యాశాఖధికారి పి. శైలజ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ కన్న కలలను సాకారం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అలాంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி