మంత్రి మనోహర్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఆత్మీయ ఆలింగనం

50பார்த்தது
గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్, వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. స్వర్ణాంధ్ర - 2047పై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడానికి అధికారులతో నాదెండ్ల సమీక్ష చేపట్టారు. ప్రోటోకాల్ ప్రకారం అయోధ్య రామిరెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో వారిరువురు పలకరించుకొని, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி