ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ వెలుగులు

62பார்த்தது
బాపట్లలోని కలెక్టర్ కార్యాలయం నందు మంగళవారం విజన్ స్వర్ణాంధ్ర 2047 జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని మాట్లాడారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ వెలుగులు వస్తాయని అన్నారు. దీని ద్వారా విద్యుత్ భారాన్ని తగ్గించవచ్చని మంత్రి పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி