అద్దంకి :హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో మనోస్థైర్యాన్ని పెంచాలి

78பார்த்தது
అద్దంకి :హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో మనోస్థైర్యాన్ని పెంచాలి
కొరిసపాడు మండలం మేదరమెట్ల లోని ఎస్టి కాలనీ నందు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం హెచ్ఐవి పై అవగాహన కార్యక్రమంలో భాగంగా మీకు తెలుసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున రావు పాల్గొని మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధి మాత్రమేనని దానిని భూతంల చూడవద్దని అన్నారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల లో మనోస్థైర్యాన్ని పెంచాలని సిఐ మల్లికార్జునరావు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி