ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం!

56பார்த்தது
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’ అనే స్కీమ్ ద్వారా మదర్సాల్లో 555 మంది విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.13 కోట్లు ఖర్చు చేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 185 మదర్సాల్లో ప్రతి మదర్సాకు ముగ్గురు వాలంటీర్లను నియమించనున్నారు. ఈ పథకం ద్వారా ఎంపికైన వారికి నెలకు రూ.30 వేలు అందించనుంది.

தொடர்புடைய செய்தி