నటి జెత్వానీది.. నాది ఒకటే కేసు: రఘురామ (వీడియో)

63பார்த்தது
ముంబై నటి కాదంబరి జెత్వానీ లాగే తనను కూడా గత వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు. జెత్వానీ కేసు, తన కేసు ఒకటేనని ఆయన తెలిపారు. ‘జెత్వానీ కేసులో వైసీపీ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసింది. బెయిల్ రానివ్వకుండా ఆమెను హింసించారు. నన్నూ అప్పట్లో నరకం చూపించారు. జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడం అభినందనీయం.’ అని రఘురామకృష్ణరాజు అన్నారు.

தொடர்புடைய செய்தி