ఏపీలో మందుబాబులకు షాక్

3300பார்த்தது
ఏపీలో మందుబాబులకు షాక్
ఏపీలో మందుబాబులకు షాక్ తగిలింది. ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ అమలు చేయనుంది. అయితే దీనిలో రౌండాఫ్ పేరుతో ఛార్జీల వసూలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. మద్యం బాటిల్ ధర రూ.200 ఉంటే యథాతథంగా రేట్ ఉంటుంది. అదే అర్థరూపాయి ఎక్కువున్నా రౌండాఫ్ చేసి రూ.201 వసూలు చేస్తారు. బాటిల్ ధర రూ.90.5 ఉంటే రౌండాఫ్ రూ.99 చేయనున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

தொடர்புடைய செய்தி