ఏపీలోని 11 జిల్లాల్లో 26 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు

76பார்த்தது
ఏపీలోని 11 జిల్లాల్లో 26 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు
ఏపీలోని 11 జిల్లాల్లో 26 రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్వోబీ) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం రైల్వేశాఖ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఏపీలోని అనకాపల్లి, ఎన్టీఆర్, తూర్పు గోదావరి జిల్లాల్లో 4 చొప్పున, అన్నమయ్య, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో మూడేసి చొప్పున నిర్మించనుంది. ప్రకాశం, పశ్చిమ గోదావరి, అనంతపురం, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కటి నిర్మించనుంది.

தொடர்புடைய செய்தி