ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

వేమూరు మండలం పోతుమర్రు గ్రామంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంద్ బాబు తో పాటు ఎంపీ కృష్ణ ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్ద పీట వేసిందని అన్నారు. రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు అవుతాయని ఎంపీ కృష్ణ ప్రసాద్ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி