విద్యార్థులను తన్నిన ప్రిన్సిపాల్

69பார்த்தது
హన్మకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శ్రీ మేధా కాలేజీలో స్టూడెంట్స్ పై ప్రిన్సిపాల్ రవి దుర్సుగా ప్రవర్తించాడు. ఆదివారం సాయంత్రం కాలేజీ పర్మిషన్ తీసుకుని కటింగ్ షాప్ కి నలుగురు విద్యార్థులు వెళ్లారు. గంట ఆలస్యంగా వచ్చారని రాత్రి 8 గంటల నుండి విచక్షణ రహితంగా మోకాలితో తన్నాడని విద్యార్థులు ఆరోపించారు. కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యుండి పిల్లల్ని విచక్షణ రహితంగా కొట్టడమేంటని సోమవారం ఆందోళన చేపట్టారు.

தொடர்புடைய செய்தி