ఆస్పత్రులను తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

51பார்த்தது
ఆస్పత్రులను తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ
హనుమకొండలోని రెండు ఆసుపత్రులలో శనివారం డిప్యూటీ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్. యాకూబ్ పాషా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చిన వారి వివరాలు, స్కానింగ్ నిర్వహించిన వారి వివరాలు, పూర్తి ఇంటి పేరు, ఇంటి నెం, చిరునామా ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. అలాగే ప్రసవం, అబార్షన్ చేసిన వారి వివరములు, ఫామ్–ఎఫ్ రికార్డులు సక్రమంగా ఉండాలని, ప్రతి నెల డి‌ఎం‌హెచ్‌ఓ కార్యాలయంనకు ఖచ్చితంగా పంపించాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி