విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం

83பார்த்தது
విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
ఉద్యోగరీత్యా సుదీర్ఘకాలం శాఖపరమైన సేవలను అందించి విశ్రాంత జీవితం గడుపుతున్న విశ్రాంత ఉద్యోగులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం అభినందనీయమని సమాచార పౌర సంబంధాల శాఖ పూర్వపు సంచాలకులు రాజమౌళి అన్నారు. ఆదివారం హనుమకొండ వడ్డేపల్లిలో ఉమ్మడి వరంగల్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி