300 మంది పెన్షన్ దారుల నిరసన

66பார்த்தது
కనీస పెన్షన్ వేయి రూపాయల నుండి 5 వేలకు పెంచాలని, ఈపీఎస్ పెన్షన్ కు డిఏ జోడించాలని బిఎమ్మెస్ రాష్ట్ర కార్యదర్శి గాదె మహేందర్ అన్నారు. గురువారం హనుమకొండలోని ఈపీఎఫ్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కేంద్రం నుంచి వైద్య సౌకర్యం కల్పించాలని, సుమారుగా 300 పైచిలుకు కాంటాక్ట్స్ లేబర్లు పాల్గొన్నారు. పీఎఫ్ కట్ చేస్తున్నా కానీ కాంట్రిబ్యూషన్ ఇవ్వడంలేదన్నారు.

தொடர்புடைய செய்தி