ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలి

81பார்த்தது
ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలి
ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు ధీరజ్ సింగా అన్నారు. శనివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఖమ్మం ప్రధాన రహదారి నాయుడు పెట్రోల్ పంప్ వద్ద గల చెక్ పోస్ట్ ను, ఎంజిఎం ఆసుపత్రి ఆన్ లిమిటెడ్ వద్ద గల చెక్ పోస్టులను అస్మికంగా సందర్శించి బృందాలు ఫ్లైయింగ్ స్క్వాడ్ నిర్వర్తిస్తున్న విధులను పరిశీలించారు. కోడ్ ఆఫ్ కండక్ట్ నిఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி