వరంగల్ పెద్దమ్మగడ్డలో దళితుల ధర్నా

51பார்த்தது
దళితుల సమాధులను కూల్చివేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హనుమకొండ-ములుగు జాతీయ రహదారిపై పెద్దమ్మగడ్డకు చెందిన దళితులు ధర్నా నిర్వహించారు. ఏడు దశాబ్దాలకుపైగా బంధువులు, కుటుంబ సభ్యులను అక్కడే సమాధి చేస్తున్నామని, ఇప్పుడు కొందరు ఆ స్థలం తమదేనంటూ వచ్చారని, అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி