79 వినతులు స్వీకరించిన కమిషనర్

60பார்த்தது
ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారించాలని వరంగల్ బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కమీషనర్ పాల్గొని ప్రజల నుండి 79 వినతులు స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు.

தொடர்புடைய செய்தி