ప్రపంచ పుస్తక దినోత్సవం

50பார்த்தது
ప్రపంచ పుస్తక దినోత్సవం
ఖిలావరంగల్ మండలం తిమ్మాపురం గ్రామంలోని ఏకశిల యూత్ అసోసియేషన్, లైబ్రరీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాళ్ల పెల్లి చంద్రం, ముఖ్య సలహాదారుడు మ్యాకల సూరయ్య, ఇనుగాల జోగిరెడ్డి, కుమార స్వామి, దశరథం, బిక్షపతి, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி