రంగశాయిపేటలో టూ వీలర్ చోరీ

51பார்த்தது
రంగశాయిపేటలో టూ వీలర్ చోరీ
వరంగల్ రంగశాయిపేటకు చెందిన విద్యార్థి పేరాల సందీప్ జూన్ 12న ఇంటి ముందు బైక్ పార్క్ చేసాడు. మరుసటిరోజు ఉదయం చూస్తే బైక్ కనిపించలేదు. సోమవారం బాధితుడి ఫిర్యాదు మేరకు చోరీ కేసు నమోదు చేసినట్లు వరంగల్ మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య తెలిపారు.

தொடர்புடைய செய்தி