వృద్ధుడిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు

574பார்த்தது
వృద్ధుడిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు
వరంగల్ రైల్వేస్టేషన్ లో తిరుగుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన పార్సీ మనోహర్ ఆర్పీఎఫ్ క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించింది. వరంగల్ ఆర్పీఎఫ్ సీఐ కృష్ణ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ రైల్వేస్టేషన్లో విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు చేపట్టగా మొదటి ప్లాట్ ఫాం పై వృద్ధుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు తెలిపారు. జగద్గిరి గుట్టకు చెందిన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி