ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

51பார்த்தது
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. ఖిలా వరంగల్ లోని అరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మేయర్ గుండు సుధారాణి తో కలిసి మంత్రి సురేఖ బుధవారం పాల్గొన్నారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలతో పాటు బట్టలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி