సీఎంను కలిసిన కడియం కావ్య

73பார்த்தது
వరంగల్ ఎంపీగా విజయం సాధించిన డాక్టరు కడియం కావ్యతో పాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లో బుధవారం సీఎంను కలిసి పుష్పగుచ్చాలు అందచేశారు. ఈ సంద్భంగా కడియం కావ్యను ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రి సురేఖ, ఎమ్మెల్యేలు శ్రీహరి, రాజేందర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, యశస్వినీ రెడ్డి, సత్యనారాయణతో పాటు మేయర్ గుండు సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி