మాజీ డిప్యూటీ మేయర్ మృతి

59பார்த்தது
మాజీ డిప్యూటీ మేయర్ మృతి
వరంగల్ నగర పాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడీ రవీందర్ గతనెల రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు కాంగ్రేస్ నాయకులు సంతాపం వెలిబుచ్చారు. ఈరోజు వరంగల్ నగరంలోని పెరుకవాడలోని తన నివాసంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி