ఈద్గాల అభివృద్ధికి కృషి: కొండ సురేఖ

81பார்த்தது
బక్రీద్ పండుగను పురస్కరించుకొని మంత్రి కొండా సురేఖ సోమవారం ఖిలా వరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాలను అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చి ఈద్గాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందన్నారు. అల్లా దయ ఈ రాష్ట్ర ప్రజల పై ఉండాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி