శివనగర్‌లో గంజాయి పట్టివేత

61பார்த்தது
శివనగర్‌లో గంజాయి పట్టివేత
వరంగల్‌లో మళ్లీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సోమవారం వరంగల్ రైల్వే స్టేషన్ శివనగర్ ప్రాంతంలో అభిలాష్ అనే వ్యక్తిని తనిఖీలు చేయగా రెండు కిలోల గంజాయిని స్వాధీన పరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాని విలువ సుమారు రూ. 30000 ఉంటుందన్నారు. అతనిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. గంజాయి అమ్మిన తాగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ మీల్స్ కాలనీ సీఐ మల్లయ్య తెలిపారు.

தொடர்புடைய செய்தி