ఖిలలో పత్తి క్షేత్రస్థాయి దినోత్సవం

58பார்த்தது
ఖిలలో పత్తి క్షేత్రస్థాయి దినోత్సవం
వరంగల్ మామునూర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అమలవుతున్న అధిక సాంద్రత పత్తి సాగు పైన ఖిలా వరంగల్ తూర్పుకోటలో గురువారం క్షేత్ర స్థాయి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ. అధిక సాంద్రత పత్తి పంటను సాగు చేయడం వలన కూలీల ఖర్చు, పంట కాలం తగ్గుతుందని, ఎక్కువ దిగుబడి వస్తుందని తెలిపారు,

தொடர்புடைய செய்தி